back to top
Tuesday, February 11, 2025
spot_img
Home క్రైమ్ న్యూస్‌

క్రైమ్ న్యూస్‌

కౌడిపల్లిలో దొంగల బీభత్సం

కౌడిపల్లిలో దొంగల బీభత్సం రెండు ఇండ్లలో చోరీ నగదు ,బంగారం, ఓ స్కూటీ అపహరణ కౌడిపల్లి జనవరి 18( సిరి న్యూస్) కౌడిపల్లి మండ‌ల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్ర‌వారం రాత్రి రెండు తాళ్లమేసిన‌...

కరెంట్ షాక్ తో అన్నను చంపిన తమ్ముడు

కరెంట్ షాక్ తో అన్నను చంపిన తమ్ముడు శివ్వంపేట్ జనవరి 18 (సిరి న్యూస్ ) శివంపేట్ మండలం భిక్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని నాను తండాకు చెందిన తేజావచందర్ గారికి ఇద్దరు కుమారులు గోపాల్...
Father arrested for killing son

కొడుకును చంపిన తండ్రి అరెస్టు

కొడుకును చంపిన తండ్రి అరెస్టు, రిమాండ్ మనోహరాబాద్, జనవరి 17. సిరి న్యూస్ కొడుకును చంపిన తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రంగకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ లు...
ఎంబరి లక్ష్మణ్ (23)

ఉరి వేసుకుని యువకుడు ఆత్మ‌హ‌త్య‌

ఉరి వేసుకుని యువకుడు ఆత్మ‌హ‌త్య‌ కొల్చారం, జ‌న‌వ‌రి 17 సిరి న్యూస్ః ఇంట్లో గొడవపడి ఉరివేసుకొని యువకుడుమృతి చెందిన సంఘటన కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది, గ్రామస్తులు, పోలీసులు కథనం...

కూన వేణుకు మైసూర్ మహారాజు నుండి ఆహ్వానం

సంగారెడ్డి జనవరి 12 ( సిరి న్యూస్ ) : .సంగారెడ్డి జిల్లా కు చెందిన యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల్ కు మైసూర్ పట్టణంలో జరిగే...

ఆన్ లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి..

రామాయంపేట, జనవరి 12 సిరి న్యూస్ః మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆన్ లైన్ బెట్టింగ్ (online betting) కు అలవాటు అప్పుల...
thugs who killed the old lady..

వృద్ధురాలిని హత్యచేసిన దుండగులు..

మాసాయిపేట : మాసాయిపేట మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ లో డబ్బులు తీసుకొని వెళుతుండగా చందయ్యపేట క్రాస్ ఎక్స్ రోడ్డు మార్గంలో గుర్తుతెలియని దుండగులు వృద్ధురాలని బంగారం కోసం ముక్కు కోసి కొట్టి...

రైలు ఢీకొని వ్యక్తి మృతి..

రామయంపేట జనవరి 8 సిరి న్యూస్ః మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జరిగింది.రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు...

విద్యుదాఘాతంతో గేదె మృతి

చిలిపిచేడ్ జనవరి 7 (సిరి న్యూస్): విద్యుదాఘాతంతో గేదె (Buffalo) మృతి చెందిన ఘ‌ట‌న‌ చిట్కుల్ గ్రామం(Chitkul Village)లో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో 1100 కేవీ కరెంటు...
Promises given after a year are not fulfilled

ఏడాది పూర్తైనా ఇచ్చిన హామీల అమలేది ?

- పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. సిరి న్యూస్ కొల్చారం....ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా విద్యారంగానికి, ఉపాధ్యాయులకు ఇచ్చిన చాల హామీలు నేటికీ నెరవేర్చకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగులకు హామీలను నెరవేర్చాలని టి పి...