
జనవరి 26 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
76వ జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ అదిలాబాద్ కరీంనగర్ నిజాంబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి. సి . అంజి రెడ్డి పాల్గొన్నారు .వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లలో ఆత్మీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరుకోవడం జరిగింది. పట్టపద్దుల సమస్యలను ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కచ్చితంగా కృషి చేస్తానని ఇలాంటి విషయాలు , గోదావరి రెడ్డి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న రోజని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిర్మాణం జరిగిన రోజుని స్వతంత్రం కోసం ఎందరో మహానీయులు ప్రాణ త్యాగం చేశారని వారిని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరు రాజశేఖర్ రెడ్డి ,మున్సిపల్ కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసినివాసం డాక్టర్ రాజు గౌడ్, దోమల విజయ్ కుమార్ , పుల్లంగారి సురేందర్, ద్వారక రవి, హర్షవర్ధన్ రెడ్డి, బసవరాజ్, పాటిల్, మల్లేశం ,ప్రసాద్, తులసి రెడ్డి, దుర్గయ్య,సాయి రెడ్డి, అభినవ్ సదానంద చారి, నాయి కోటి రాములు’, శ్రీకాంత్ రెడ్డి’ నర్సారెడ్డి ,రాంరెడ్డి’శ్రీకాంత్ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.