నారాయణఖేడ్[narayankhed]; ఫిబ్రవరి 2 (సిరి న్యూస్)
మెదక్ నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎంపీపీ, జీవుల నాయక్, రామ్ రెడ్డి, తదితరులు దర్శించుకున్నారు.