
వెల్దుర్తి[Veldurti], జనవరి 30, సిరి న్యూస్:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవ్వాలటితో 420 రోజులు పూర్తి అవుతుంది ఎన్నికల అప్పుడు 420 కల్లబొల్లి హామీలను ఇచ్చి అందులో తూతు మంత్రంగా ఒక రెండు హామీలు అమలు చేసి..ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సకాలంలో రైతు రుణమాఫీ చేయకుండా రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా పెంచుతామన్న పెన్షన్లు ఇవ్వకుండా …ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ మోసం చేస్తూ పబ్బం గడుపుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ మోసాల వైఖరికి నిరసనగా నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వెల్దుర్తి మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, వెల్దుర్తి మాజీ సర్పంచ్ వెన్నవరం మోహన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్ వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి తోట నరసింహులు జగ్గా అశోక్ గౌడ్