కొల్చారం మండలం[Kolcharam Mandal], రంగంపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కొల్చారం మండలం బిజెపి శాఖ ఆధ్వర్యంలో. ఆదివారం నాడు. జాతీయ యువజన దినోత్సవం
ఘనంగా జరుపుకోబడింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు .ఘనపురం హరీష్, కిసాన్ మోర్చా .అధ్యక్షులు పల్లె రవికాంత్, ఎస్టి మోర్చా అధ్యక్షులు పూల్ సింగ్ గారు, రంగంపేట బూత్ అధ్యక్షులు గంగరాజు మరియు బొద్దుల సాయి గారు, ఏనుగండ్ల బూత్ అధ్యక్షులు మంగళ్ లింగం గారు, సంగాయిపేట బూత్ అధ్యక్షులు ఆకుల ఆంజనేయులు గారు,అలాగే మండల సీనియర్ నాయకులు గిరి వెంకట్ గారు, వడ్ల భాను చారి మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు