దశదినకర్మ కోసం బియ్యం అంద చేసిన అయిత పరంజ్యోతి

Aitha Paramjyoti who served the rice for Dasha Dinakarma
Aitha Paramjyoti who served the rice for Dasha Dinakarma

సిరి, జనవరి 10,
మెదక్ జిల్లా చేగుంట. పట్టణ నికి చెందిన ఉప్పరి రామచంద్రo మరణించిన విషయం తెలుసుకొని,ప్రముఖ సంఘ సేవకులు, కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి,రామచంద్రం దశదినకర్మ కోసం 50 కేజీల బియ్యం, 3వెల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి తో పాటు సొసైటీ డైరెక్టర్ రఘురాములు, బాసం రాజుశెట్టి, లక్ష్మణ్,రాము,ఉప్పరి సూరి,ఉప్పరి సురేందర్,ఉప్పరి మహేష్, ఉప్పరి రవీందర్, శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రవీణ్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు,